అబుదాబీ కోర్టులో తృతీయ భాషగా హిందీ
- February 11, 2019వివిధ కేసుల్లో చిక్కుకున్న భారత కార్మికులకు ఊరట కలిగించేలా అబుదాబీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. న్యాయస్థానాల్లో హిందీని తృతీయ అధికార భాషగా ప్రకటించింది. ఇప్పటి వరకు అబుదాబీ కోర్టుల్లో అరబీ, ఆంగ్ల భాషల్లోనే విచారణ కొనసాగేది. విచారణ సందర్భంగా తమపై ఏమేం అభియోగాలు చేస్తున్నారో అర్ధంకాక కష్టాలు పడేవారు. హిందీ మాట్లాడేవారికి కోర్టు విచారణ, వారి హక్కులు, విధులు సులభంగా అర్ధమయ్యేందుకు ఈ నిర్ణయం దోహదం చేయనుంది. యూఏఈ లో ఉన్న జనాభా సంఖ్య 50 లక్షలు అయితే అందులో 2/3 వంతు ఉన్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ