1 మిలియన్ ఒమన్ రియాల్స్ ఖర్చుతో డయాలసిస్ సెంటర్
- February 12, 2019మస్కట్: విలాయత్ అమెరాత్లో 1 మిలియన్ ఒమన్ రియాల్స్ ఖర్చుతో డయాలసిస్ సెంటర్ని నిర్మించనున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. అబ్దుల్లా బిన్ మూసా అల్ రైసి వారసులు ఈ డయాలసిస్ సెంటర్ నిర్మాణానికి ఆర్థిక సాయం అందించనున్నారు. 1300 చదరపు మీటర్ల వైశాల్యంలో 37 బెడ్ కెపాసిటీతో డయాలసిస్ సెంటర్ నిర్మితం కానుంది. ఇందులో 10 బెడ్లను ఐసోలేషన్ కేసుల కోసం రిజర్వ్ చేస్తారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ - అడ్మినిస్ట్రేఇవ్ అండ్ ఫైనాన్షియల్ ఎఫైర్స్ అండర్ సెక్రెటరీ అలాగే ఫరాహ్ బింట్ అబ్దుల్లా బిన్ మూసా అల్ రైసి మధ్య ఈ మేరకు ఒప్పదం కుదిరింది.
తాజా వార్తలు
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం