చిన్నారిని హత్య చేసిన కేసులో మహిళకు మరణ శిక్ష
- February 12, 2019
భర్త కుమార్తెను హత్య చేసిన కేసులో ఓ మహిళకు సౌదీ అరేబియాలో మరణ శిక్ష విధించారు. నిందితురాలు అయిదా బింట్ షమాన్ అల్ రష్ది, తన భర్త కుమార్తె కేసులో హతురాలిగా ఆరోపణలు ఎదుర్కొంది. ఆ ఆరోపణలు నిజమని న్యాయస్థానం తేల్చింది. కాగా, ఆరేళ్ళ చిన్నారి బింట్ ఫరాగ్ అబ్దుల్లా అల్ రష్ది స్కూల్ నుంచి తిరిగి రాగా, ఆమెను నిందితురాలు అతి కిరాతకంగా హత్య చేసింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..