5,000 మంది పర్యాటకులతో మస్కట్ చేరుకున్న రెండు క్రూయిజ్ షిప్లు
- February 12, 2019
మస్కట్: రెండు లగ్జరీ క్రూయిజ్ షిప్లలో సుమారు 2,500 మంది పర్యాటకులు మస్కట్ చేరుకున్నారు. విలాయత్ ఆఫ్ ముట్రాలోని సుల్తాన్ కబూస్ పోర్ట్కి లైడాప్రిమా మరియు కోస్టా మెడెటెర్రేనియా క్రూయిజ్ షిప్లు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రెండు క్రూయిజ్ షిప్ల ద్వారా 5,000 మంది పర్యాటకులు మస్కట్కి రావడం పట్ల అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..