మెయిన్టెనెన్స్ పనుల కోసం రోడ్డు మూసివేత
- February 15, 2019
మస్కట్: మస్కట్ ఎక్స్ప్రెస్ వేపై కొంత భాగం సోమవారం వరకు మూసివేస్తున్నట్లు మస్కట్ మునిసిపాలిటీ పేర్కొంది. రాయల్ ఒమన్ పోలీస్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్, మస్కట్ మునిసిపాలిటీ కలిసి సంయుక్తంగా ఈ మూసివేత చర్యలు చేపడుతున్నాయి. మదినాత్ అల్ అలామ్ ఫ్లై ఓవర్ తర్వాత, 23 జులై రోడ్ ఎగ్జిట్ వరకు పాక్షికంగా మస్కట్ ఎక్స్ప్రెస్ వేని మూసివేస్తారు. ఆదివారం వరకు ఈ మూసివేత అమల్లో వుంటుంది. రెగ్యులర్ మెయిన్టెనెన్స్ వర్క్ కోసం మూసివేతను అమలు చేస్తున్నామనీ, వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు..
- కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రారంభం..!!
- దుబాయ్లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!
- కువైట్ లో మరో బేబీ ఫార్ములా ఉపసంహరణ..!!
- మస్కట్లో వెల్లివిరిసిన భారత గణతంత్ర స్ఫూర్తి..!!
- బహ్రెయిన్ తేవర్ పెరవై ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం..!!
- బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
- శుభాంశు శుక్లాకు అశోక చక్ర ప్రదానం చేసిన రాష్ట్రపతి
- బహ్రెయిన్ లో కాస్మెటిక్ ప్రాక్టీషనర్లు అరెస్టు..!!







