మెయిన్టెనెన్స్ పనుల కోసం రోడ్డు మూసివేత
- February 15, 2019
మస్కట్: మస్కట్ ఎక్స్ప్రెస్ వేపై కొంత భాగం సోమవారం వరకు మూసివేస్తున్నట్లు మస్కట్ మునిసిపాలిటీ పేర్కొంది. రాయల్ ఒమన్ పోలీస్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్, మస్కట్ మునిసిపాలిటీ కలిసి సంయుక్తంగా ఈ మూసివేత చర్యలు చేపడుతున్నాయి. మదినాత్ అల్ అలామ్ ఫ్లై ఓవర్ తర్వాత, 23 జులై రోడ్ ఎగ్జిట్ వరకు పాక్షికంగా మస్కట్ ఎక్స్ప్రెస్ వేని మూసివేస్తారు. ఆదివారం వరకు ఈ మూసివేత అమల్లో వుంటుంది. రెగ్యులర్ మెయిన్టెనెన్స్ వర్క్ కోసం మూసివేతను అమలు చేస్తున్నామనీ, వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్







