పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చిన మోడీ
- February 15, 2019కాశ్మీర్ దాడి తర్వాత దేశంలో ప్రతిఒక్కరి రక్తం మరిగిపోతుందని.. ప్రతీకారం తీర్చుకుందామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. పాకిస్తాన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. అటు తీవ్రవాద సంస్థలను హెచ్చరించారు. దేశం ప్రగతిని అడ్డుకునేందుకు తీవ్రవాదులు కుట్రలు చేస్తున్నారని.. అవేమీ అభివృద్ధిని ఆపలేవన్నారు. దేశం రెట్టించిన ఉత్సాహంతో మరింత ప్రగతి సాధించి అమరులకు నిజమైన నివాళి అర్పిద్దామని ప్రధాని పిలుపునిచ్చారు. పాకిస్తాన్ తగిన మూల్యం చెల్లించేరోజు వస్తుందన్నారు. ఉగ్రవాదులు, ఐఎస్ఐ లాంటి సంస్థలు కుట్రలను ఛేదించడానికి సైనికులు ఏకమవుతారన్నారు. దేశప్రజలంతా అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటారన్నారు. ఇలాంటి దాడులతో సైనికుల ఆత్మస్థైర్యం దెబ్బతీయలేరని మోదీ గుర్తుచేశారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి