నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు GHMC జాబ్ మేళా
- February 15, 2019
సికింద్రాబాద్ మండలం పరిధిలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు GHMC జాబ్ మేళా నిర్వహించ బడుచున్నది ఇందులో 10 వ తరగతి పాస్/ఫెయిల్ , ఐ,టీ.ఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ, (బీఎస్సీ, ఎమ్మెస్సీ, లైఫ్సైన్సెస్, ఫార్మసీ) యం.బీ.ఏ, బి.టెక్, ఎం.సి.ఏ, డిప్లొమా అర్హత కలిగిన 18-35 సంIIల వయస్సు గల వారు హాజరు కాగలరు, ఈ జాబ్ మేళా తేది.18.02.2019 రోజున సికింద్రాబాద్ జోన్ పరిధి లోని హరిహారా కలాభవన్ లొ ఉదయం 9.00 AM నుండి 4.00 PM వరకు నిర్వహించబడును. అభ్యర్ధులకు అవగాహన మరియు అభ్యర్ధి రిజిస్ట్రేషన్ మరియు ఆర్గనైజర్స్ పరిచయాలు ఉంటాయి, రిజిస్ట్రేషన్ ఐన అభ్యర్దులకి H.R. లతో ఇంటర్వ్యూ జరిపి అభ్యర్ధికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వబడును. ఇందులో దాదాపు ఇరవై పైగా సంస్థలు వారి H.R.లు పాల్గొంటారు. కాబట్టి ఆసక్తి కలిగిన, పైన పేర్కొన్న అర్హతలు కలిగిన అభ్యర్ధులు Xerox కాపీలు మరియు 5 సెట్ల C.V. లతో హాజరు కాగలరని కోరడమైనది. నిరుద్యోగ యువత కోసం నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాను సద్వినియోగ పరుచుకొని ఉద్యోగావకశాలని అంది పుచ్చుకోగలరు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







