పాకిస్తాన్ హై కమిషనర్కు సమన్లు..
- February 15, 2019
పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రదాడి ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది... దీంతో పాకిస్థాన్ హై కమిషనర్ సోహేల్ మహమూద్కు సమన్లు జారీచేసినట్టు భారత విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే తెలిపారు. సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో పాక్ రాయబారికి సమన్లు జారీ చేశారు. ఉగ్రవాద సంస్థ జైషే మహ్మాద్పై పాకిస్థాన్ తక్షణమే కఠినమైన నిర్ణయం తీసుకోవాలని పాకిస్థాన్ రాయబారిని ఆదేశించింది భారత విదేశాంగశాఖ. పాకిస్థాన్ నుంచి సాగుతోన్న అన్ని రకాల ఉగ్ర కార్యకలాపాలను అడ్డుకునే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది. ఇక పుల్వామా దాడిపై పాక్ విదేశాంగ శాఖ ప్రకటనను కూడా భారత విదేశాంగ శాఖ ఖండించింది. కాగా, పుల్వామా ఘటనలో మృతిచెందిన జవాన్ల సంఖ్య 49కి చేరింది.
తాజా వార్తలు
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ







