పాకిస్తాన్ హై కమిషనర్కు సమన్లు..
- February 15, 2019
పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రదాడి ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది... దీంతో పాకిస్థాన్ హై కమిషనర్ సోహేల్ మహమూద్కు సమన్లు జారీచేసినట్టు భారత విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే తెలిపారు. సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో పాక్ రాయబారికి సమన్లు జారీ చేశారు. ఉగ్రవాద సంస్థ జైషే మహ్మాద్పై పాకిస్థాన్ తక్షణమే కఠినమైన నిర్ణయం తీసుకోవాలని పాకిస్థాన్ రాయబారిని ఆదేశించింది భారత విదేశాంగశాఖ. పాకిస్థాన్ నుంచి సాగుతోన్న అన్ని రకాల ఉగ్ర కార్యకలాపాలను అడ్డుకునే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది. ఇక పుల్వామా దాడిపై పాక్ విదేశాంగ శాఖ ప్రకటనను కూడా భారత విదేశాంగ శాఖ ఖండించింది. కాగా, పుల్వామా ఘటనలో మృతిచెందిన జవాన్ల సంఖ్య 49కి చేరింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







