స్కూళ్ళలో రెండు షిఫ్ట్లు: కొత్త ఉద్యోగాలకు అవకాశాలు
- February 15, 2019
మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మరియు హయ్యర్ ఎడ్యుకేషన్, స్కూళ్ళలో రెండు షిఫ్ట్లకు అనుమతివ్వడంతో కొత్త ఉద్యోగాలు ఎడ్యుకేషన్ సెక్టార్లో ఆవిర్భవించేందుకు అవకాశం ఏర్పడింది. అలాగే ఈ విధానంతో సీట్ల కొరతను కూడా అధిగమించేందుకు విద్యార్థులకు వీలు కుదురుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2019-20 నుంచి మూడు ఇండియన్ స్కూల్స్లో రెండు షిఫ్ట్లు నడిచేందుకు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనుమతిచ్చింది. ఏప్రిల్ నుంచి ఈ కొత్త విధానం అందుబాటులోకి రానుంది. ఎంఇఎస్ ఇండియన్ స్కూల్, ఐడియల్ ఇండియన్ స్కూల్, శాంతినికేతన్ ఇండియన్ స్కూల్లకు మినిస్ట్రీ పర్మిషన్ లభించిన సంగతి తెల్సిందే.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







