స్కూళ్ళలో రెండు షిఫ్ట్లు: కొత్త ఉద్యోగాలకు అవకాశాలు
- February 15, 2019
మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మరియు హయ్యర్ ఎడ్యుకేషన్, స్కూళ్ళలో రెండు షిఫ్ట్లకు అనుమతివ్వడంతో కొత్త ఉద్యోగాలు ఎడ్యుకేషన్ సెక్టార్లో ఆవిర్భవించేందుకు అవకాశం ఏర్పడింది. అలాగే ఈ విధానంతో సీట్ల కొరతను కూడా అధిగమించేందుకు విద్యార్థులకు వీలు కుదురుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2019-20 నుంచి మూడు ఇండియన్ స్కూల్స్లో రెండు షిఫ్ట్లు నడిచేందుకు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనుమతిచ్చింది. ఏప్రిల్ నుంచి ఈ కొత్త విధానం అందుబాటులోకి రానుంది. ఎంఇఎస్ ఇండియన్ స్కూల్, ఐడియల్ ఇండియన్ స్కూల్, శాంతినికేతన్ ఇండియన్ స్కూల్లకు మినిస్ట్రీ పర్మిషన్ లభించిన సంగతి తెల్సిందే.
తాజా వార్తలు
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!







