సౌదీ మహిళల ప్రాపర్టీ లోన్స్కి అనుమతి
- February 15, 2019
జెడ్డా: రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి మహిళలకు ప్రాపర్టీ లోన్స్ లభించనున్నాయి. ఈ మేరకు ఆర్ఇడిఎఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయం తీసుకున్నారు. మహిళలు ప్రాపర్టీ కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తోంది. తద్వారా సొంత ఇళ్ళు కలిగిన సౌదీల సంఖ్యను 2020 నాటికి 60 శాతంకు పెంచడం, అలాగే 2030 నాటికి 70 శాతానికి పెంచడమే లక్ష్యంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్ఇడిఎఫ్ తొలి బోర్డ్ మీటింగ్లో ఈ నిర్ణయానికి అనుమతి లభించింది. ప్రస్తుతం 62,841 మంది ఈ ప్రోగ్రామ్ ద్వారా లబ్దిదారులుగా వున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..