రేపటి నుంచి తెలంగాణలో 33 జిల్లాలు
- February 16, 2019
తెలంగాణ రేపటి నుంచి మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పడనున్నాయి. ఇప్పటివరకు ఉన్న 31 జిల్లాలకు అదనంగా ములుగు, నారాయణపేట జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ ఫైల్ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి రెవెన్యూ శాఖకు చేరింది. న్యాయశాఖ సలహా తీసుకుని ఇవాళ సాయంత్రం కొత్త జిల్లాలకు సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఈ రెండు జిల్లాల ఏర్పాటుకు ఎప్పటినుంచో ప్రజల్లో డిమాండ్ ఉంది. అయితే, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ అధికారంలోకి రాగానే రెండు జిల్లాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు జిల్లాల ఏర్పాటు చేస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..