అమర జవాన్ల రుణాలు మాఫీ:ఎస్.బీ.ఐ
- February 18, 2019పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లలో 23 మంది రుణాలను పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు SBI ప్రకటించింది. అంతేకాకుండా SBIఉద్యోగులు సైతం స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆర్థిక సాయం చేయాలని కోరింది. దీని కోసం ఎస్బీఐ యూపీఐని ఏర్పాటు చేసింది. దీని ద్వారా భారత్ కే వీర్ కు తమ వంతు సాయం చేస్తామని తెలిపింది. బయటివ్యక్తులు కూడా విరాళం అందిచాలనుకుంటే బ్యాంకు వర్గాలను సంప్రదించాలని సూచించింది.అంతేకాకుండా అమరులైన జవాన్ల ఒక్కొక్కరి కుటుంబానికి రూ.30 లక్షల ఇన్సూరెన్స్ ఎస్ బీఐ విడుదల చేయనుంది. ఉగ్రదాడిలో అమరులైన జవాన్లందరూ ఎస్బీఐ ఖాతాదారులు. వారికి శాలరీ ఈ అకౌంట్ నుంచే అందుతోంది.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్