స్మగ్లింగ్ గుట్టు రట్టు చేసిన ఇండియన్ కస్టమ్స్
- February 19, 2019
మస్కట్: మస్కట్ నుంచి ఇండియాకి వెళుతున్న ఓ ప్రయాణీకుడి నుంచి ఇండియన్ కస్టమ్స్ అధికారులు భారీ మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం బరువు 699 గ్రాములుగా తేల్చిన కస్టమ్స్ అధికారులు, ఈ బంగారం ధర 24,25,530 రూపాయలు వుంటుందని అంచనా వేశారు. మస్కట్ నుంచి లక్నో వెళుతున్న విమానంలో ప్రయాణించిన ప్రయాణీకుడు తన వెంట తెచ్చుకున్న వస్తువులపై అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు, వాటిని లోతుగా పరిశీలించగా బంగారం బయటపడింది. ఇండక్షన్ ప్లేట్గా బంగారాన్ని మార్చి, నిందితులు స్మగ్లింగ్కి పాల్పడినట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







