స్మగ్లింగ్ గుట్టు రట్టు చేసిన ఇండియన్ కస్టమ్స్
- February 19, 2019మస్కట్: మస్కట్ నుంచి ఇండియాకి వెళుతున్న ఓ ప్రయాణీకుడి నుంచి ఇండియన్ కస్టమ్స్ అధికారులు భారీ మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం బరువు 699 గ్రాములుగా తేల్చిన కస్టమ్స్ అధికారులు, ఈ బంగారం ధర 24,25,530 రూపాయలు వుంటుందని అంచనా వేశారు. మస్కట్ నుంచి లక్నో వెళుతున్న విమానంలో ప్రయాణించిన ప్రయాణీకుడు తన వెంట తెచ్చుకున్న వస్తువులపై అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు, వాటిని లోతుగా పరిశీలించగా బంగారం బయటపడింది. ఇండక్షన్ ప్లేట్గా బంగారాన్ని మార్చి, నిందితులు స్మగ్లింగ్కి పాల్పడినట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్