సౌదీ ప్రిన్సెస్ మృతిని ప్రకటించిన రాయల్ కోర్ట్
- February 23, 2019
ప్రిన్సెస్ అధ్వా బింట్ అబ్దుల్ అజీజ్ బిన్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ బిన్ ఫైసల్ అల్ సౌద్ మృతిని సౌదీ రాయల్ కోర్ట్ ప్రకటించింది. ఫ్యునరల్ ప్రార్థనలు రియాద్లో శుక్రవారం జరిగాయి. వాటికి కొనసాగింపుగా ఇమామ్ టుర్కి బిన్ అబ్దుల్లా మాస్క్లోనూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినట్లు రాయల్ కోర్ట్ వెల్లడించిన స్టేట్మెంట్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..