10 కిలోల హాషిష్తో పట్టుబడ్డ ఎయిర్లైన్ స్టాఫ్
- March 06, 2019బహ్రెయిన్: ఓ ఎయిర్లైన్ కంపెనీలో పనిచేస్తున్న 51 ఏళ్ళ ఉద్యోగి నుంచి 10 కిలోలకు పైగా హాషిష్ని, 100 గ్రాముల నార్కోటిక్ సబ్స్టాన్సెస్నీ స్వాధీనం చేసుకున్నారు. బ్యాన్ చేయబడిన డ్రగ్స్ని నిందితుడు దేశంలో విక్రయిస్తున్నట్లు అధికారులు విచారణలో తేల్చారు. ఇద్దరు వ్యక్తులతో కలిసి నిందితుడు ఈ పని చేస్తున్నట్లు గుర్తించారు అధికారులు. పోలీసులు, విశ్వసనీయ సమాచారంతో నిందితుడ్ని అరెస్ట్ చేశారు. అయితే విచారణలో నిందితుడు తాను డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు అంగీకరించలేదు. డ్రగ్స్ని వాడుతున్నట్లు మాత్రం పేర్కొన్నాడు. హై క్రిమినల్ కోర్ట్లో నిందితుడిపై విచారణ జరుగుతోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన
- కువైట్ లో వర్క్ పర్మిట్ జారీకి కీలక ప్రతిపాదనలు..!
- భారత ప్రయాణికులకు శుభవార్త..!
- దుబాయ్ లో కొత్తగా 30 పార్కుల నిర్మాణం..!
- 20 అవినీతి కేసులపై నజాహా దర్యాప్తు
- విద్యార్థుల కోసం 4 రెసిడెన్సీ వీసాలు..ఖర్చు, ప్రక్రియ
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా