10 కిలోల హాషిష్తో పట్టుబడ్డ ఎయిర్లైన్ స్టాఫ్
- March 06, 2019
బహ్రెయిన్: ఓ ఎయిర్లైన్ కంపెనీలో పనిచేస్తున్న 51 ఏళ్ళ ఉద్యోగి నుంచి 10 కిలోలకు పైగా హాషిష్ని, 100 గ్రాముల నార్కోటిక్ సబ్స్టాన్సెస్నీ స్వాధీనం చేసుకున్నారు. బ్యాన్ చేయబడిన డ్రగ్స్ని నిందితుడు దేశంలో విక్రయిస్తున్నట్లు అధికారులు విచారణలో తేల్చారు. ఇద్దరు వ్యక్తులతో కలిసి నిందితుడు ఈ పని చేస్తున్నట్లు గుర్తించారు అధికారులు. పోలీసులు, విశ్వసనీయ సమాచారంతో నిందితుడ్ని అరెస్ట్ చేశారు. అయితే విచారణలో నిందితుడు తాను డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు అంగీకరించలేదు. డ్రగ్స్ని వాడుతున్నట్లు మాత్రం పేర్కొన్నాడు. హై క్రిమినల్ కోర్ట్లో నిందితుడిపై విచారణ జరుగుతోంది.
తాజా వార్తలు
- దిబ్బా తీరంలో తొమ్మిది మంది అరెస్టు..!!
- కువైట్ లో మహిళను జైలుపాలు చేసిన సోషల్ మీడియాలో పోస్ట్..!!
- వేసవిలో కార్మికుల భద్రతపై వీడియో వైరల్..స్పందించిన WOQOD..!!
- సౌదీ విద్యార్థి అల్-ఖస్సిం హంతకుడికి యావజ్జీవ కారాగార శిక్ష..!!
- భారతీయ వ్యక్తిని చంపిన వ్యక్తులను అరెస్ట్ చేసిన షార్జా పోలీసులు..!!
- సెక్యూరిటీ, స్టేబిలిటీపై చర్చించిన సౌదీ, బహ్రెయిన్..!!
- డెలివరీ రైడర్ల కోసం ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి కేంద్రాలు సిద్ధం చేసిన RTA
- దోహాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- భారత్పే అదిరిపోయే ఫీచర్..
- ఏపీ కేబినెట్ సమావేశం..అమరావతిలో ‘అమరావతి ఐ’ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్









