కేర్లెస్ డ్రైవింగ్: వెయ్యి మందికి పైగా ఉల్లంఘనులు.!
- March 07, 2019
2018లో కేర్లెస్ డ్రైవింగ్కి సంబంధించి, 1029 మంది డ్రైవర్లకు జరిమానాలు విధించినట్లు రస్ అల్ ఖైమా పోలీసులు వెల్లడించారు. ఈ నిర్లక్ష్య పూరిత డ్రైవింగ్ వల్ల 136 ప్రమాదాలు కూడా జరిగాయి. రస్ ఆల్ ఖైమా పోలీస్ - ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ అహ్మద్ ఖల్ సామ్ అల్ నక్బీ మాట్లాడుతూ డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ మాట్లాడడం వంటి చర్యలు ప్రమాదానికి కారణమవుతాయని అన్నారు. ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిలో ఎక్కువ మంది 20 నుండి 25 ఏళ్ల వయసు మధ్యవారే. కాగా ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారికి 400 దిర్హామ్లు జరిమానా, 4 ట్రాఫిక్ బ్లాక్ పాయింట్స్ నమోదు చేస్తారు. కొన్ని ఉల్లంఘనలకు 1000 దిర్హాములు జరిమానా, 12 ట్రాఫిక్ బ్లాక్ పాయింట్లు విధించే అవకాశముంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..