రాంఛీ:వన్డేలో టీమిండియా క్రికెటర్లకు కొత్త క్యాప్
- March 08, 2019
రాంఛీ వన్డేలో టీమిండియా క్రికెటర్లు కొత్త క్యాప్తో బరిలోకి దిగారు. ఇటీవల పూల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లకు నివాళిగా మిలిటరీ రంగు క్యాపులను ధరించారు. మ్యాచ్కు ముందు మాజీ కెప్టెన్ ధోనీ జట్టులో ఆటగాళ్ళందరిక ఈ ప్రత్యేక క్యాప్లు అందజేశాడు. ఈ సందర్భంగా రాంచీ వన్డే ద్వారా వచ్చిన మ్యాచ్ ఫీజును అమర జవాన్ల కుటుంబాలకు విరాళాలుగా ఇవ్వనున్నట్టు టీమిండియా కెప్టెన్ కోహ్లీ చెప్పాడు. దేశమంతా వారికి అండగా నిలవాలని, వారి త్యాగం వెలకట్టలేదని వ్యాఖ్యానించాడు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







