రాంఛీ:వన్డేలో టీమిండియా క్రికెటర్లకు కొత్త క్యాప్‌

- March 08, 2019 , by Maagulf
రాంఛీ:వన్డేలో టీమిండియా క్రికెటర్లకు కొత్త క్యాప్‌

రాంఛీ వన్డేలో టీమిండియా క్రికెటర్లు కొత్త క్యాప్‌తో బరిలోకి దిగారు. ఇటీవల పూల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లకు నివాళిగా మిలిటరీ రంగు క్యాపులను ధరించారు. మ్యాచ్‌కు ముందు మాజీ కెప్టెన్ ధోనీ జట్టులో ఆటగాళ్ళందరిక ఈ ప్రత్యేక క్యాప్‌లు అందజేశాడు. ఈ సందర్భంగా రాంచీ వన్డే ద్వారా వచ్చిన మ్యాచ్‌ ఫీజును అమర జవాన్ల కుటుంబాలకు విరాళాలుగా ఇవ్వనున్నట్టు టీమిండియా కెప్టెన్ కోహ్లీ చెప్పాడు. దేశమంతా వారికి అండగా నిలవాలని, వారి త్యాగం వెలకట్టలేదని వ్యాఖ్యానించాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com