రాంఛీ:వన్డేలో టీమిండియా క్రికెటర్లకు కొత్త క్యాప్
- March 08, 2019రాంఛీ వన్డేలో టీమిండియా క్రికెటర్లు కొత్త క్యాప్తో బరిలోకి దిగారు. ఇటీవల పూల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లకు నివాళిగా మిలిటరీ రంగు క్యాపులను ధరించారు. మ్యాచ్కు ముందు మాజీ కెప్టెన్ ధోనీ జట్టులో ఆటగాళ్ళందరిక ఈ ప్రత్యేక క్యాప్లు అందజేశాడు. ఈ సందర్భంగా రాంచీ వన్డే ద్వారా వచ్చిన మ్యాచ్ ఫీజును అమర జవాన్ల కుటుంబాలకు విరాళాలుగా ఇవ్వనున్నట్టు టీమిండియా కెప్టెన్ కోహ్లీ చెప్పాడు. దేశమంతా వారికి అండగా నిలవాలని, వారి త్యాగం వెలకట్టలేదని వ్యాఖ్యానించాడు.
తాజా వార్తలు
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం