రోడ్డు ప్రమాదంలో ఆసియన్ ట్రక్ డ్రైవర్కి గాయాలు
- March 08, 2019
కువైట్: ఆసియాకి చెందిన ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆయన నడుపుతున్న వాహనం అదుపు తప్పడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సెవెంత్ రింగ్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగిందనీ, ఈ ప్రమాదంలో ట్రక్ ధ్వంసమయ్యిందనీ అధికారులు తెలిపారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కి చెందిన ఆపరేషన్స్ రూమ్ ఘటనపై సమాచారం అందుకోగానే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేసింది. గాయపడ్డ వ్యక్తికి ప్రాథమిక చికిత్స చేసి, సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ధ్వంసమైన వాహనాన్ని అక్కడినుంచి తరలించి ట్రాఫిక్ని క్లియర్ చేశారు అధికారులు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..