చికిత్స పొందుతూ వలసదారుడి మృతి
- March 09, 2019భారత వలసదారుడు సంతోష్ శివనందన్, కింగ్ హమాద్ యూనివర్సిటీ ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. కేరళలోని కొల్లాం జిల్లాలోగల ఛతన్నూర్కి చెందిన సంతోష్కి భార్య మనీషా ఉన్నారు. ఇండియన్ కమ్యూనిటీలో ప్రముఖ ఆర్టిస్ట్గా సుపరిచితులు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బహ్రెయిన్లో టీచర్గానూ పనిచేస్తున్నారు. వీరి కుమారుడు ఇదే స్కూల్లో రెండో గ్రేడ్ చదువుతున్నాడు. పార్తీవ దేహాన్ని స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..