4.8 తీవ్రతతో అరేబియన్ సీలో భూకంపం
- March 09, 2019మస్కట్: ఒమన్ తీరం స్వల్ప భూకంపం కారణంగా ప్రకంపనలకు గురయ్యింది. అరేబియన్ సీలో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఎర్త్కేక్ మానిటరింగ్ సెంటర్ - సుల్తాన్ కబూస్ యూనివర్సిటీ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం భూకంప తీవ్రత 4.8గా తెలుస్తోంది. అరేబియన్ సీలో భూకంపం సంభవించినట్లు గుర్తించిన శాస్త్రవేత్తలు, ఎంత దూరంలో ఎంత లోతులో భూకంపం సంభవించిందన్నదానిపై ఇప్పటిదాకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే ఈ భూ ప్రకంపనల కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్