రంజాన్ నెల మొత్తం ఎన్నికలు జరపకుండా ఉండలేం
- March 12, 2019
హైదరాబాద్: రంజాన్ నెలంతటా ఎన్నికల ప్రక్రియను నిర్వహించకుండా ఉండలేమని ఎన్నికల సంఘం (ఈసీ) స్పష్టం చేసింది. అయితే రంజాన్ పండగ, శుక్రవారాల్లో పోలింగ్ జరగకుండా మినహాయించినట్టు పేర్కొంది. ఏడు దశల్లో పోలింగ్ జరపడం వల్ల రంజాన్ ఉపవాసాలు చేసే ముస్లింలకు ఇబ్బందికరంగా ఉంటుందంటూ కోల్కతా మేయర్ ఫిర్హాద్ హకీం అభ్యంతరం తెలిపిని విషయం తెలిసిందే. మజ్లిస్ నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ మాత్రం రంజాన్ నెలలో ఎన్నికల నిర్వహణను స్వాగతించారు. ఈ నెలలో ముస్లింలు దైవభక్తితో మెలుగుతారని, అందువల్ల పోలింగ్ శాతం పెరుగుతుందన్నారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







