రంజాన్ నెల మొత్తం ఎన్నికలు జరపకుండా ఉండలేం
- March 12, 2019హైదరాబాద్: రంజాన్ నెలంతటా ఎన్నికల ప్రక్రియను నిర్వహించకుండా ఉండలేమని ఎన్నికల సంఘం (ఈసీ) స్పష్టం చేసింది. అయితే రంజాన్ పండగ, శుక్రవారాల్లో పోలింగ్ జరగకుండా మినహాయించినట్టు పేర్కొంది. ఏడు దశల్లో పోలింగ్ జరపడం వల్ల రంజాన్ ఉపవాసాలు చేసే ముస్లింలకు ఇబ్బందికరంగా ఉంటుందంటూ కోల్కతా మేయర్ ఫిర్హాద్ హకీం అభ్యంతరం తెలిపిని విషయం తెలిసిందే. మజ్లిస్ నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ మాత్రం రంజాన్ నెలలో ఎన్నికల నిర్వహణను స్వాగతించారు. ఈ నెలలో ముస్లింలు దైవభక్తితో మెలుగుతారని, అందువల్ల పోలింగ్ శాతం పెరుగుతుందన్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!