దుబాయ్ వెళ్తున్న 20 మంది మహిళలు అరెస్ట్..
- March 13, 2019
శంషాబాద్ విమానాశ్రయంలో నకిలీ వీసాలు కలకలం రేపాయి. నకిలీ వీసాలతో దుబాయ్ వెళ్తున్న 20 మంది మహిళలను అరెస్ట్ చేశారు. 20 మందిని అదుపులోకి తీసుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు.. నిందితులను ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. మహిళలను పోలీసులు విచారిస్తున్నారు.
*శంషాబాద్ విమానాశ్రయంలో 20 మంది మహిళల అరెస్ట్
*నకిలీ వీసాలతో దుబాయ్ వెళ్తుండగా 20 మందిని అదుపులోకి తీసుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు
*నిందితులను ఆర్జీఐఏ పోలీసులకు అప్పగింత
*మహిళలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!