క్రెడిట్, డెబిట్ కార్డుల సస్పెన్షన్
- March 21, 2019యూఏఈలోని బ్యాంకులు, తమ వినియోగదారుల క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల్ని సస్పెడ్ చేయడం ప్రారంభించాయి. ఎవరైతే ఎమిరేటీ ఐడీని అప్డేట్ చేసుకోలేదో అలాంటివారి కార్డుల్ని సస్పెండ్ చేస్తున్నట్లు బ్యాంకు వర్గాలు వెల్లడించాయి. యూఈఏ సెంట్రల్ బ్యాంక్ ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపడుతున్నాయి. ఎడిసిబి, రస్ అల్ ఖైమా బ్యాంక్, ఎమిరేట్స్ ఎన్బిడి మరియు సిబిఐ మరికొన్ని బ్యాంకులు తమ వినియోగదారులకు ఎమిరేటీ ఐడీని అప్డేట్ చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాయి. వినియోగదారులు తమ డిటెయిల్స్ అప్డేట్ చేసుకునేవరకు ఆయా కార్డులు సస్పెన్షన్ మోడ్లో వుంటాయి.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ