ముగ్గురు ఇండియన్ ఇంజనీర్స్ అరెస్ట్
- March 21, 2019కువైట్ సిటీ: వర్క్ పర్మిట్స్ని ఫోర్జింగ్ చేసినందుకుగాను ముగ్గురు ఇండియన్ ఇంజనీర్స్ని అరెస్ట్ చేశారు. ఫేక్ డిగ్రీ, అలాగే ఇతర సర్టిఫికెట్లను పోర్జరీ చేసినట్లు తెలుస్తోంది. ప్రాథమిక విచారణ ప్రకారం, ఆయిల్ సెక్టార్లో పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తులకు సంబంధించిన డిగ్రీ పట్టాలపై ఇంటీరియర్ మినిస్ట్రీ విచారణకు ఆదేశించింది. సంబంధిత వర్గాలు విచారణ చేపట్టడంతో అసలు విషయం బయటపడింది. అరెస్టయినవారి వివరాలు తెలియాల్సి వుంది. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణలోని 10 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీల నియామకం
- సింగపూర్ విమానంలో భారీ కుదుపులు...ఒకరి మృతి
- అమెరికా కోర్టు న్యాయమూర్తిగా తెలుగు మహిళ జయ బాడిగ
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక
- మధుమేహం ఉన్న పిల్లలకు గ్లూకోజ్ సెన్సార్లు, ఇన్సులిన్ పంపిణీ
- మే 24 - జూన్ 26 మధ్య హజ్ అనుమతి ఉంటేనే ఉమ్రా..!