పాస్పోర్ట్ సేవా సిస్టమ్ని ప్రారంభించిన ఇండియన్ ఎంబసీ
- March 21, 2019పాస్పోర్ట్ సేవా ప్రాజెక్ట్లో భాగంగా ఇండియన్ ఎంబసీ - బహ్రెయిన్, పాస్పోర్ట్ సంబంధిత సర్వీసుల్ని తక్కువ సమయంలో పూర్తి చేసే విధానాన్ని ప్రకటించింది. నిన్నటినుంచి ఈ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్సటర్నల్ ఎఫైర్స్ - ఇండియా ఈ విధానాన్ని అమలు చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వున్న అన్ని ఇండియన్ ఎంబసీస్, కాన్సులేట్స్లో ఈ విధానం అమల్లోకి వస్తోంది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన విధానాన్ని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలని ఇండియన్ ఎంబసీ - బహ్రెయిన్ పేర్కొంది. కొత్త పోర్టల్ ద్వారా మార్చి 20 నుంచి ఈ విధానం అందుబాటులోకి వచ్చింది. దరఖాస్తుదారులు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, యూజర్ ఐడీని క్రియేట్ చేసుకోవడం ద్వారా యూసర్ ఫ్రెండ్లీ అప్లికేషన్ తేలిగ్గా సేవలు అందిస్తుందని చెప్పారు అధికారులు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు