బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి... జన హృదయ నేతకు అశ్రునివాలి
- March 22, 2019దుబాయ్: బార్ దుబాయ్ ప్రాంతంలో స్వర్గీయ బొమ్మ వెంకన్న గారికి తెలంగాణ సోదరులు రెండు నిముషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు.మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, వేములవాడ దేవస్థాన ex చైర్మన్, మరియు ఇందుర్తి మాజీ ఎంఎల్ఏ బొమ్మ వెంకన్న ఈ నెల 18న స్వర్గస్తులైనారని తెలిసి వారికి దుబాయ్లో ఉన్న తెలంగాణ సోదరులు గురువారం రాత్రి నివాళులు అర్పించి రెండు నిముషాలు మౌనం పాటించి వారి ఆత్మకు శాంతికలుగాలని ఆభగవంతున్ని కోరుకుంటూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో గల్ఫ్ తెలంగాణ కోశాధికారి రవికటుకం ,గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక అధ్యక్షులు కృష్ణధోనీకేని, ఉపాధ్యక్షులు వంశీగౌడ్, టిపిసి NRI సెల్ కన్వీనర్ ఎస్.వేణురెడ్డి వ్యాపారవేత్త మోతెరాములు,ఏ.శ్రీను ,మహేందర్ ,నవీన్ ,ఆకుల గగన్, పందిరి సురేష్, క్షత్రియ ప్రవీణ్, వెంకట్ ,దర్శనాల వెంకట్ ,దర్శనాల శ్రీకాంత్ ,బి ల్ స్ మహేందర్ ,గోలి తిరుపతి మరియు తదితులు ప్రముఖులు పలుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ