బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి... జన హృదయ నేతకు అశ్రునివాలి
- March 22, 2019దుబాయ్: బార్ దుబాయ్ ప్రాంతంలో స్వర్గీయ బొమ్మ వెంకన్న గారికి తెలంగాణ సోదరులు రెండు నిముషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు.మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, వేములవాడ దేవస్థాన ex చైర్మన్, మరియు ఇందుర్తి మాజీ ఎంఎల్ఏ బొమ్మ వెంకన్న ఈ నెల 18న స్వర్గస్తులైనారని తెలిసి వారికి దుబాయ్లో ఉన్న తెలంగాణ సోదరులు గురువారం రాత్రి నివాళులు అర్పించి రెండు నిముషాలు మౌనం పాటించి వారి ఆత్మకు శాంతికలుగాలని ఆభగవంతున్ని కోరుకుంటూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో గల్ఫ్ తెలంగాణ కోశాధికారి రవికటుకం ,గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక అధ్యక్షులు కృష్ణధోనీకేని, ఉపాధ్యక్షులు వంశీగౌడ్, టిపిసి NRI సెల్ కన్వీనర్ ఎస్.వేణురెడ్డి వ్యాపారవేత్త మోతెరాములు,ఏ.శ్రీను ,మహేందర్ ,నవీన్ ,ఆకుల గగన్, పందిరి సురేష్, క్షత్రియ ప్రవీణ్, వెంకట్ ,దర్శనాల వెంకట్ ,దర్శనాల శ్రీకాంత్ ,బి ల్ స్ మహేందర్ ,గోలి తిరుపతి మరియు తదితులు ప్రముఖులు పలుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్