హజ్ కోసం 24,000 మందికి పైగా ఆన్లైన్లో దరఖాస్తు
- March 22, 2019
మస్కట్: హజ్ యాత్రీకుల కోసం ప్రారంభించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ శనివారం ఉదయం 7 గంటలతో ముగియనుందని మినిస్ట్రీ ఆఫ్ ఎండోవ్మెంట్ అండ్ రెలిజియన్ ఎఫైర్స్ పేర్కొంది. శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో, ఫైనల్ రిమైండర్ని ప్రస్తావించారు. మార్చి 23తో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం 24,531 మంది వ్యక్తులు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ రిక్వెస్ట్ పెట్టగా, అందులో 22,788 మంది ఒమనీయులు. 1,473 మంది వలసదారులు కూడా వున్నారిందులో. 2019 షేర్స్ ప్రకారం 13,098 మంది ఒమనీయులకు, 500 మంది వలసదారులకు హజ్ పెర్ఫామ్ చేసే అవకాశం వుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..