హజ్‌ కోసం 24,000 మందికి పైగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు

- March 22, 2019 , by Maagulf
హజ్‌ కోసం 24,000 మందికి పైగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు

మస్కట్‌: హజ్‌ యాత్రీకుల కోసం ప్రారంభించిన ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ శనివారం ఉదయం 7 గంటలతో ముగియనుందని మినిస్ట్రీ ఆఫ్‌ ఎండోవ్‌మెంట్‌ అండ్‌ రెలిజియన్‌ ఎఫైర్స్‌ పేర్కొంది. శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో, ఫైనల్‌ రిమైండర్‌ని ప్రస్తావించారు. మార్చి 23తో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తవుతుంది. మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం 24,531 మంది వ్యక్తులు ఆన్‌లైన్‌ ద్వారా అప్లికేషన్‌ రిక్వెస్ట్‌ పెట్టగా, అందులో 22,788 మంది ఒమనీయులు. 1,473 మంది వలసదారులు కూడా వున్నారిందులో. 2019 షేర్స్‌ ప్రకారం 13,098 మంది ఒమనీయులకు, 500 మంది వలసదారులకు హజ్‌ పెర్ఫామ్‌ చేసే అవకాశం వుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com