హజ్ కోసం 24,000 మందికి పైగా ఆన్లైన్లో దరఖాస్తు
- March 22, 2019మస్కట్: హజ్ యాత్రీకుల కోసం ప్రారంభించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ శనివారం ఉదయం 7 గంటలతో ముగియనుందని మినిస్ట్రీ ఆఫ్ ఎండోవ్మెంట్ అండ్ రెలిజియన్ ఎఫైర్స్ పేర్కొంది. శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో, ఫైనల్ రిమైండర్ని ప్రస్తావించారు. మార్చి 23తో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం 24,531 మంది వ్యక్తులు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ రిక్వెస్ట్ పెట్టగా, అందులో 22,788 మంది ఒమనీయులు. 1,473 మంది వలసదారులు కూడా వున్నారిందులో. 2019 షేర్స్ ప్రకారం 13,098 మంది ఒమనీయులకు, 500 మంది వలసదారులకు హజ్ పెర్ఫామ్ చేసే అవకాశం వుంది.
తాజా వార్తలు
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..
- మీ వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా?
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్కు 15 ఏళ్ల జైలుశిక్ష
- మనీలాండరింగ్..పౌరులు, ప్రవాసుడు అరెస్ట్
- నాలెడ్జ్ ఒమన్ అకాడమీ ప్రారంభం
- వేసవి కొత్త సీజన్ ప్రారంభం.. 40°Cకు ఉష్ణోగ్రతలు
- భారీ వర్షాలు.. నివాసితుల ముందస్తు జాగ్రత్తలు..!
- పారిశ్రామిక చట్టాల ఉల్లంఘన..11సంస్థలు మూసివేత