రియాద్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్కి పోటెత్తిన సందర్శకులు
- March 23, 2019రియాద్లో జరుగుతున్న అంతర్జాతీయ బుక్ ఫెయిర్కి ఈ వీకెండ్లో సందర్శకులు పోటెత్తారు. చిన్న పిల్లలు, పెద్దలు ఈ ఫెస్టివల్లో భాగం పంచుకున్నారు. మార్చి 13 నుంచి మార్చి 23 వరకు రియాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్లో నిర్వహిస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సూపర్ వైజర్ సుల్తాన్ అల్ తుబైతి మాట్లాడుతూ, ఈవెంట్ చాలా పెద్ద సక్సస్ అయ్యిందనీ, పెద్ద సంఖ్యలో పుస్తకాలతోపాటు, వర్క్ షాప్స్ నిర్వహణ, ప్లేస్, సౌదీ ఫిలింస్ ఇతర కల్చరల్ ఈవెంట్స్ సందర్శకుల్ని ఆకట్టుకున్నాయని తెలిపారు. 200కి పైగా ఈవెంట్స్ నిర్వహించారు. వీటిని కింగ్ అబ్దుల్ అజీస్ సెంటర్ ఫర్ వరల్డ్ కల్చర్ నిర్వహించింది.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?