ఎంప్లాయీ సర్టిఫికెట్స్ ఫేక్ కాదని ఎన్ష్యూర్ చెయ్యాల్సిందే
- March 26, 2019
మస్కట్: ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నఅండ్ ఇండస్ట్రీ తాజాగా ఓ సర్క్యులర్ జారీ చేసింది. మినిస్ట్రీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ద్వారా ఎంప్లాయీ సర్టిఫికెట్స్ని కంపెనీలు అక్రెడిట్ చేయాలని ఈ సర్కుల్యర్లో పేర్కొన్నారు. ఓసిసిఐ జారీ చేసిన స్టేట్మెంట్ ప్రకారం, ప్రైవేట్ సెక్టార్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కంపెనీలు, సుల్తానేట్ బయట విద్యనభ్యసించిన తమ ఎంప్లాయీస్ అలాగే స్టూడెంట్స్ అక్రిడేషన్ తప్పకుండా చేయించుకోవాల్సి వుంటుంది. ఇప్పటికే చేసుకున్నవారికి ఈ విషయమై ఎలాంటి సమస్యా లేదు. అయితే చేయించుకోనివారి విషయంలో మాత్రం తప్పనిసరిగా ఇకపై ఆ అక్రిడేషన్ చేయించాల్సిందే. మినిస్ట్రీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ ద్వారా ఎలక్ట్రానిక్ పద్ధతిలో అక్రిడేషన్ జరుగుతుంది.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!