జమ్మూలో మరోసారి చెలరేగిపోయిన ఉగ్రమూకలు..
- March 30, 2019
జమ్మూ:పుల్వామా ఘటన తరహాలోనే జమ్మూలో మరోసారి ఉగ్రమూకలు చెలరేగిపోయారు. సీఆర్పీఎఫ్ కాన్వాయ్ లక్ష్యంగా కారుతో ఢీకొట్టారు. ఈ క్రమంలో జరిగిన పేలుడులో ఓ సీఆర్పీఎఫ్ వాహనం దెబ్బతింది. పలువురు జవాన్లకు గాయాలైనట్లు తెలుస్తోంది. సీఆర్పీఎఫ్ వాహనాన్ని ఢీకొట్టి అనంతరం ఓ దుండగుడు పరారయ్యాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు ఘటనా స్థలంలో భారీగా మోహరించారు. ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు. పుల్వామా ఘటన తరహాలోనే మరో దాడికి ఉగ్రవాదులు స్కెచ్ వేసినట్లు ఆర్మీ అధికారులు అనుమానిస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..