రియాద్లో డ్రోన్ సమ్మిట్
- March 30, 2019
రియాద్: కింగ్డమ్లో తొలిసారిగా సౌదీ డ్రోన్ సమ్మిట్ మరియు ఎక్స్పో వచ్చే నెలలో రియాద్లో జరగబోతోంది. అడ్వాన్సింగ్ సర్వైలెన్స్, సెక్యూరిటీ, ఎఫీషియన్సీ అండ్ ఆపరేషన్స్ అనే అంశాలపై ఈ సమ్మిట్ ప్రధానంగా చర్చించనుంది. రెండు రోజులపాటు జరిగే ఈ ఈ వెంట్ ఏప్రిల్ 22న ప్రారంభమవుతుంది. సాంకేతిక ఆవిష్కరణలపై కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఈ ఈవెంట్ ఓ వేదిక కానుంది. మొత్తం నాలుగు సెషన్లుగా ఈ సమ్మిట్ జరుగుతుంది. ఆయా సెషన్లలో కీలకమైన అంశాలపై చర్చించి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటామని నిర్వాహకులు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా వున్న డ్రోన్ రంగానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఈ ఈవెంట్లో పాల్గొంటారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..