డ్రగ్స్ సేవించిన వ్యక్తి: దుబాయ్ క్రీక్లో అరెస్ట్
- March 30, 2019
28 క్యాప్సూల్స్ డ్రగ్స్ని తీసుకున్న ఓ వ్యక్తి ఆ కారణంగా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటుండగా అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడికి న్యాయస్థానం ఏడేళ్ళ జైలు శిక్ష విధించింది. నైజీరియాకి చెందిన 29 ఏళ్ళ వ్యక్తి, దుబాయ్లో విజిట్ వీసాపై వుంటున్నాడు. 468 గ్రాముల యాంఫిటమిన్ని క్యాప్సూల్స్ రూపంలో నిందితుడు కడుపులో దాచుకన్నట్లు అధఙకారులు తెలిపారు. దుబాయ్ క్రీక్ ద్వారా స్విమ్ చేస్తూ వాటిని స్మగుల్ చేయడానికి నిందితుడు యత్నించాడు. అయితే నిందితుడు విచారణలో తన నేరాన్ని అంగీకరించేందుకు తొలుత నిరాకరించాడు. గత ఏడాది నవంబర్ 4న ఈ ఘటన జరిగింది. నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ని పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. కాగా, కోర్టు తీర్పుని సవాల్ చేసేందుకు న్యాయస్థానం 15 రోజుల అవకాశం కల్పించింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..