కువైట్లో భారతీయ వ్యక్తి హత్య
- April 01, 2019
కువైట్ సిటీ: కువైట్లో భారతీయ వ్యక్తి ఒకరు హత్యకు గురయ్యారు. ఇషాబిల్యాలోని స్పాన్సర్ హౌస్లో ఇద్దరు కంపాట్రియాట్స్తో జరిగిన గొడవ ఈ హత్యకు దారి తీసినట్లు తెలుస్తోంది. గొడవ గురించిన సమాచారం తెలియగానే, స్పాన్సరర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, పారామెడిక్స్ సంఘటనా స్థలానికి చేరుకుని, ముగ్గురు భారతీయుల్ని ఆసుపత్రికి తరలించారు. అయితే అందులో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్ర గాయాలు కాగా, వారికి వైద్య చికిత్స అందిస్తున్నారు. మూడో వ్యక్తిని పోలీసులు విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..