కువైట్లో భారతీయ వ్యక్తి హత్య
- April 01, 2019
కువైట్ సిటీ: కువైట్లో భారతీయ వ్యక్తి ఒకరు హత్యకు గురయ్యారు. ఇషాబిల్యాలోని స్పాన్సర్ హౌస్లో ఇద్దరు కంపాట్రియాట్స్తో జరిగిన గొడవ ఈ హత్యకు దారి తీసినట్లు తెలుస్తోంది. గొడవ గురించిన సమాచారం తెలియగానే, స్పాన్సరర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, పారామెడిక్స్ సంఘటనా స్థలానికి చేరుకుని, ముగ్గురు భారతీయుల్ని ఆసుపత్రికి తరలించారు. అయితే అందులో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్ర గాయాలు కాగా, వారికి వైద్య చికిత్స అందిస్తున్నారు. మూడో వ్యక్తిని పోలీసులు విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







