గల్ఫ్ ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి అని సూచించిన మంత్రి పల్లె రఘునాథ రెడ్డి
- December 30, 2015
ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథ్రెడ్డి అన్నారు. ఎక్కువ వేతనాల పేరుతో మభ్యపెట్టే ఏజెంట్లను నమ్మి వెళ్తే కోరి కష్టాలను తెచ్చుకున్నట్లే అని అన్నారు. ఎన్నారై శాఖను సంప్రదించి ప్రభుత్వ అనుమతి ఉన్న ఏజెంట్ల ద్వారానే గల్ఫ్ దేశాలకు వెళ్లాలని మంత్రి సూచించారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









