ఎంబసీకి బస్ సౌకర్యం కల్పించాలి: కార్మికులు
- December 31, 2015
పార్శిఆమిక ప్రాంతంలోని తక్కువ ఆదాయం గల సింగిల్ వర్కర్స్ మెరుగైన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సౌకర్యాన్ని కోరుతున్నారు. ఉదయం వేళల్లో ఎంబసీకి వెళ్ళేందుకు సులువుగా సరైన బస్ సౌకర్యం కావాలని అభ్యర్థిస్తున్నారు. ప్రధానంగా ఆసియాకి చెందిన కార్మికులు, ఈ పారిశ్రామిక ప్రాంతాల్లో ఎక్కువగా పనిచేస్తున్నారు. మౌసలాత్ తమ అభ్యర్థనను మన్నించాలని వారు కోరుతున్నారు. బస్ సౌకర్యం లేకపోవడంతో సరైన సమయంలో ఎంబసీకి డాక్యుమెంట్లు సమర్పించలేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియా, శ్రీలంక ఎంబసీలకు వెళ్ళేందుకు ఒక్కోసారి కార్మికులు కాలినడకను ఆశ్రయిస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో అధిక మొత్తం చెల్లించి ప్రైవేటు వాహనాలను ఆశ్రయించవలసి వస్తుంది. అలాగే వివిధ రూట్లలో ప్రయాణిస్తున్న సాధారణ పౌరులూ బస్ రూట్లను వివిధ ప్రాంతాలకు విస్తరించాలని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







