రక్తదానం చేసిన జబో ఎలక్ట్రానిక్స్ స్టాఫ్
- May 03, 2019
దోహా: జంబో ఎలక్ట్రానిక్స్ ఉద్యోగులు బ్లడ్ డొనేషన్ డ్రైవ్ని హమాద్ బ్లడ్ డోనర్ సెంటర్లో నిర్వహించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా తమ ఉద్యోగులు ఈ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినట్లు సంస్థ యాజమాన్యం పేర్కొంది. స్వచ్ఛందంగా ఉద్యోగులు ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనడం పట్ల సంస్థ యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమాన్ని రెగ్యులర్ బేసిస్ కింద్ చేపట్టాలని, తద్వారా సొసైటీ పట్ల తమవంతు సామాజిక బాధ్యతను నిర్వహించినట్లవుతుందని జంబో ఎలక్ట్రానిక్స్ వివరించింది. ఖతార్లోని ప్రముఖ బిజినెస్ గ్రూప్స్లో జంబో ఎలక్ట్రానిక్స్ ఒకటి. 14 రిటెయిల్ ఔట్లెట్స్, 100 ఛానెల్ పార్టనర్స్తో జంబో ఎలక్ట్రానిక్స్ పేరుగాంచింది.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!