గవర్నమెంట్ స్కూల్స్కి రమదాన్ టైమింగ్స్
- May 04, 2019
కతార్:మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మరియు హయ్యర్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ స్కూల్స్కి పవిత్ర రమదాన్ మాసం నేపథ్యంలో సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. ఈ సర్క్యులర్ ద్వారా ఆయా స్కూళ్ళ సమయాల్ని స్పష్టంగా పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలవరకు మాత్రమే కిండర్గార్టెన్ స్కూల్స్ పనిచేయాల్సి వుంటుంది. గ్రేడ్ 1 నుంచి 12 వరకు విద్యార్థులకు మాత్రం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు స్కూల్స్ వుంటాయి. స్కూల్స్కి ఐదు పీరియడ్స్, అందులో ఒక్కో పీరియడ్కి 40 నిమిషాలు కేటాయించాలి. అసెంబ్లీ 9 గంటల నుంచి 9.10 గంటల వరకు మాత్రమే వుంటుంది. 11.20 నిమిషాల నుంచి 11.40 నిమిషాల వరకు ఇరవై నిమిషాల పాటు బ్రేక్ వుంటుంది. నాలుగో పీరియడ్ 11.40 నుంచి 12.20 వరకు, ఆఖరి పీరియడ్ 12.20 నుంచి 1 గంట వరకు వుండాలి.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







