గవర్నమెంట్ స్కూల్స్కి రమదాన్ టైమింగ్స్
- May 04, 2019కతార్:మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మరియు హయ్యర్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ స్కూల్స్కి పవిత్ర రమదాన్ మాసం నేపథ్యంలో సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. ఈ సర్క్యులర్ ద్వారా ఆయా స్కూళ్ళ సమయాల్ని స్పష్టంగా పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలవరకు మాత్రమే కిండర్గార్టెన్ స్కూల్స్ పనిచేయాల్సి వుంటుంది. గ్రేడ్ 1 నుంచి 12 వరకు విద్యార్థులకు మాత్రం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు స్కూల్స్ వుంటాయి. స్కూల్స్కి ఐదు పీరియడ్స్, అందులో ఒక్కో పీరియడ్కి 40 నిమిషాలు కేటాయించాలి. అసెంబ్లీ 9 గంటల నుంచి 9.10 గంటల వరకు మాత్రమే వుంటుంది. 11.20 నిమిషాల నుంచి 11.40 నిమిషాల వరకు ఇరవై నిమిషాల పాటు బ్రేక్ వుంటుంది. నాలుగో పీరియడ్ 11.40 నుంచి 12.20 వరకు, ఆఖరి పీరియడ్ 12.20 నుంచి 1 గంట వరకు వుండాలి.
తాజా వార్తలు
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్