వాట్సాప్ స్కామ్: 50,000 దిర్హామ్లు నష్టపోయిన మహిళ
- May 09, 2019ఆసియాకి చెందిన ఓ వ్యక్తి, ఓ మహిళ నుంచి 50,000 దిర్హామ్లు దోచుకున్న కారణంగా విచారణ ఎదుర్కొంటున్నాడు. వాట్సాప్ స్కామ్ ద్వారా ఈ దోపిడీ జరిగినట్లు పోలీస్ ప్రాసిక్యూషన్ రికార్డ్స్ వెల్లడిస్తున్నాయి. 200,000 దిర్హామ్ల విలువైన క్యాష్ ప్రైజులు గెల్చుకునే అవకాశమంటూ వాట్సాప్ ద్వారా ఫేక్ మెసేజ్ని నిందితుడు పంపగా, అది చూసి నిజమనుకుని బాధితురాలు ఒకరు అతన్ని సంప్రదించారు. అయితే, నిందితురాలి బ్యాంక్ డిటెయిల్స్ సేకరించి, అందులోంచి 50,000 దిర్హామ్లను తన ఖాతాలోకి మళ్ళించుకున్నాడు నిందితుడు. జరిగిన మోసం తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో తదుపరి విచారణను మే 14వ తేదీకి వాయిదా వేశారు.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..