ఎస్యూవీ ప్రమాదంలో కువైటీ మృతి
- May 14, 2019
కువైట్: కువైటీ పౌరుడొకరు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. సెవెన్త్ రింగ్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. పబ్లిక్ రిలేషన్స్ అండ్ మీడియా డిపార్ట్మెంట్ - కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ ఈ ఘటన గురించి వివరిస్తూ, సంఘటనా స్థలానికి ఫైర్ ఫైటర్స్ రికార్డు సమయంలో చేరుకున్నట్లు వెల్లడించడం జరిగింది. సెక్యూరిటీ మెన్, పారామెడిక్స్ ఘటనా స్థలానికి చేరుకుని, వాహనం నుంచి కువైటీ పౌరుడ్ని బయటకు తీసేందుకు ప్రయత్నించారనీ, అయితే తీవ్ర గాయాలతో అతను మృతి చెందాడని అధికారులు పేర్కొన్నారు. మృతదేహాన్ని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి తరలించారు.
తాజా వార్తలు
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!







