ఎస్యూవీ ప్రమాదంలో కువైటీ మృతి
- May 14, 2019
కువైట్: కువైటీ పౌరుడొకరు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. సెవెన్త్ రింగ్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. పబ్లిక్ రిలేషన్స్ అండ్ మీడియా డిపార్ట్మెంట్ - కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ ఈ ఘటన గురించి వివరిస్తూ, సంఘటనా స్థలానికి ఫైర్ ఫైటర్స్ రికార్డు సమయంలో చేరుకున్నట్లు వెల్లడించడం జరిగింది. సెక్యూరిటీ మెన్, పారామెడిక్స్ ఘటనా స్థలానికి చేరుకుని, వాహనం నుంచి కువైటీ పౌరుడ్ని బయటకు తీసేందుకు ప్రయత్నించారనీ, అయితే తీవ్ర గాయాలతో అతను మృతి చెందాడని అధికారులు పేర్కొన్నారు. మృతదేహాన్ని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి తరలించారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక
- మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి లివర్ మార్పిడి
- 43 గంటలు నాన్-స్టాప్గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!
- ఒమన్లో 2,510 క్యాన్సర్ కేసులు నమోదు..!!
- సౌదీ అరేబియాలో 2,200 హోండా కార్లు రీకాల్..!!
- కతారాలో 'ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ' ప్రదర్శన..!!
- హెయిర్ డై వల్ల గాయాలు, BD5,000 కేసును తిరస్కరించిన కోర్టు..!!
- కువైట్ లో 15 ప్రైవేట్ ఫార్మసీలు సీజ్..!!
- 2026 జనవరి 1 నుంచి రాబోయే అతిపెద్ద మార్పులివే..
- వైభవ్కు ప్రతిష్ఠాత్మక బాల్ పురస్కార్







