గణనీయంగా తగ్గిన రోడ్ యాక్సిడెంట్ రేట్
- May 15, 2019మస్కట్: ఒమన్ రోడ్లపై 2018లో ప్రతి మూడు గంటలకు ఓ రోడ్ యాక్సిడెంట్ నమోదయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2017తో పోల్చితే ఇది 27 శాతం తగ్గుదలగా అధికారులు చెబుతున్నారు. అప్పట్లో ప్రతి రెండు గంటలకు ఓ యాక్సిడెంట్ నమోదయ్యేది. 2018లో మొత్తం 2,802 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 2017లో ఈ సంఖ్య 3,845గా వుంది. 2017లో 640 మరణాలు సంభవిస్తే, 2018లో అది 6376గా నమోదయ్యింది. 2018లో 2,815 మంది గాయపడగా, 2017లో ఈ సంఖ్య 3,134. 2018లో మొత్తం 396 మంది ఒమనీయులు, 239 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయారు. 2018 చివరి నాటికి మొత్తం 1.15 మిలియన్ వాహనాలు రిజిస్టర్ అలయ్యాయి.
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం