డిపోర్టర్స్ సంఖ్యలో స్పష్టమైన తగ్గుదల
- May 23, 2019కువైట్: 2016 తర్వాత డిపోర్టర్స్ సంఖ్యలో స్పష్టమైన తగ్గుదల కనిపిస్తూ వస్తోంది. లీగల్ వయొలేషన్స్ కారణంగా స్వదేశానికి పంపబడుతున్నవారి సంఖ్యలో తగ్గుదల చోటు చేసుకుంటోంది. 2016 నుంచి 31,000 మంది విదేశీయుల్ని డిపోర్ట్ చేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అక్రమంగా దేశంలో నివసిస్తుండడం, రెసిడెన్సీ పర్మిట్ గడువు తీరడం, ఎంప్లాయ్మెంట్ రూల్స్ బ్రేక్ అవడం, పలు రకాలైన క్రిమినల్ కేసులు ఈ డిపోర్టేషన్కి కారణాలుగా తెలుస్తున్నాయి. ట్రాఫిక్ ఉల్లంఘనలు కూడా డిపోర్టేషన్కి కారణమవుతున్నాయి.
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..