చైనా లో 6.4 స్కేల్ భూకంపం
- January 02, 2016
ఈశాన్య చైనా హీలాంగ్జింగ్ ప్రావిన్స్ లోని లింక్ ఓయులో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 6.4గా నమోదు అయిందని చైనా భూకంప కేంద్ర సంస్థ శనివారం వెల్లడించింది. ఈ భూకంపం వల్ల ఆస్తి, ప్రాణ నష్టం కానీ సంభవించినట్లు సమాచారం అందలేదని తెలిపింది. శుక్రవారం ఆర్థరాత్రి ఈ భూకంపం సంభవించిందని.. ఆ తర్వాత ఆ ప్రాంతంలో వివిధ మార్గాల్లో నడుస్తున్న పలు రైళ్లను సురక్షిత ప్రాంతంలో నిలిపివేసినట్లు హర్బెన్ రైల్వే బ్యూరో పేర్కొంది. భూకంపం కేంద్రాన్ని 580 కిలోమీటర్ల దూరంలో గుర్తించినట్లు మీడియా చెప్పింది
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







