సౌదీ అరేబియాలో 47 మందికి శిరస్స్చేదనం

- January 02, 2016 , by Maagulf
సౌదీ అరేబియాలో 47 మందికి శిరస్స్చేదనం

 47 మంది తీవ్రవాదులను సౌదీ అరేబియాలో శనివారం మరణశిక్ష విధించారు.  తలలు నరికి చంపబడిన వీరు గల్ఫ్  సామ్రాజ్యంలో తీవ్రవాద చర్యలకు పలు ప్రణాలికలు నిర్వహిస్తున్న నేపధ్యంలో వీరిని అదుపులోనికి తీసుకొన్నారు. 

  అధికారిక  సోది ప్రెస్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం మరణశిక్ష అమలు కాబడ్డ 47 మందిలో 45 మంది సౌదీ  పౌరులు ఉన్నారు,  ఒకరు ఈజిప్ట్ కు చెందిన వారు కాగా  మరొక హతుడు ఆఫ్రికా లోని  చదిఅన్ దేశానికి చెందినవాడు.  వీరు గల్ఫ్ సామ్రాజ్య పాలనను కూల్చివేసేందుకు కుట్రలు జరపదేమే కాక స్వంత దేశంపైనే దాడులకు వ్యూహరచన చేశారని బావిస్తూ కోర్టు వీరిని దోషులుగా నిర్ధారించింది. గత ఏడాది లోనే మరణశిక్ష విధించబడిన 53  ఏళ్ళ షియా ముస్లిం పురోహేతుడు  నిమర్ అల్ నిమర్ ఈ కుట్రలో భాగస్తుడుగా ఉన్నాడు. ఈ నిందితుడు గతంలో  భద్రతా దళాలకు వ్యతిరేకంగా విదేశీ జోక్యం కోరుతూ, పాలన పట్ల వ్యతిరేకంగా వ్యవహరించినట్లు రుజువైంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com