సౌదీ అరేబియాలో 47 మందికి శిరస్స్చేదనం
- January 02, 2016
47 మంది తీవ్రవాదులను సౌదీ అరేబియాలో శనివారం మరణశిక్ష విధించారు. తలలు నరికి చంపబడిన వీరు గల్ఫ్ సామ్రాజ్యంలో తీవ్రవాద చర్యలకు పలు ప్రణాలికలు నిర్వహిస్తున్న నేపధ్యంలో వీరిని అదుపులోనికి తీసుకొన్నారు.
అధికారిక సోది ప్రెస్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం మరణశిక్ష అమలు కాబడ్డ 47 మందిలో 45 మంది సౌదీ పౌరులు ఉన్నారు, ఒకరు ఈజిప్ట్ కు చెందిన వారు కాగా మరొక హతుడు ఆఫ్రికా లోని చదిఅన్ దేశానికి చెందినవాడు. వీరు గల్ఫ్ సామ్రాజ్య పాలనను కూల్చివేసేందుకు కుట్రలు జరపదేమే కాక స్వంత దేశంపైనే దాడులకు వ్యూహరచన చేశారని బావిస్తూ కోర్టు వీరిని దోషులుగా నిర్ధారించింది. గత ఏడాది లోనే మరణశిక్ష విధించబడిన 53 ఏళ్ళ షియా ముస్లిం పురోహేతుడు నిమర్ అల్ నిమర్ ఈ కుట్రలో భాగస్తుడుగా ఉన్నాడు. ఈ నిందితుడు గతంలో భద్రతా దళాలకు వ్యతిరేకంగా విదేశీ జోక్యం కోరుతూ, పాలన పట్ల వ్యతిరేకంగా వ్యవహరించినట్లు రుజువైంది.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







