మోడీ గెలుపుపై దుబాయ్ రూలర్ శుభాకాంక్షలు
- May 25, 2019
దుబాయ్ రూలర్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, భారత ప్రధాని నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. రెండోసారి ప్రధాని అవుతున్నందుకు మోడీకి శుభాకాంక్షలు తెలిపిన షేక్ మొహమ్మద్, మోడీ నేతృత్వంలో భారతదేశం మరింతగా అభివృద్ధి పథంలో నడవాలని ఆకాంక్షించారు. ఇరు దేశాల మధ్యా సన్నిహిత సంబంధాలు ఇంకా బాగా పెరుగుతాయని అభిలషించారు షేక్ మొహమ్మద్. యూఏఈకి చెందిన పలువురు ప్రముఖులు భారతదేశంలో బీజేపీ విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్రమోడీకి శుభాకాంక్షలు అందజేశారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







