మోడీ గెలుపుపై దుబాయ్ రూలర్ శుభాకాంక్షలు
- May 25, 2019దుబాయ్ రూలర్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, భారత ప్రధాని నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. రెండోసారి ప్రధాని అవుతున్నందుకు మోడీకి శుభాకాంక్షలు తెలిపిన షేక్ మొహమ్మద్, మోడీ నేతృత్వంలో భారతదేశం మరింతగా అభివృద్ధి పథంలో నడవాలని ఆకాంక్షించారు. ఇరు దేశాల మధ్యా సన్నిహిత సంబంధాలు ఇంకా బాగా పెరుగుతాయని అభిలషించారు షేక్ మొహమ్మద్. యూఏఈకి చెందిన పలువురు ప్రముఖులు భారతదేశంలో బీజేపీ విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్రమోడీకి శుభాకాంక్షలు అందజేశారు.
తాజా వార్తలు
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్