దుబాయ్ లో ఘనంగా సంబరాలు జరుపుకున్న 'బిజెపి UAE NRI సెల్'
- May 25, 2019
దుబాయ్:భారత దేశంలో బి.జె.పి ఘనవిజయం సాధించిన సందర్భంగా ఉత్సాహంగా సంబరాల్లో పాల్గొన్న UAE NRI సెల్.భారత దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన ఎన్నికల ఫలితాల్లో కమలం వికసించింది.మ్యాజిక్ ఫిగర్ను దాటిన బి.జె.పి పూర్తి మెజార్టీ సాధించింది.దీంతో దుబాయ్ లో UAE NRI సెల్ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో వంశీ గౌడ్ బంటీ,కుంభాల మహేందర్ రెడ్డి, యూఏఈ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రీపోల్ సర్వేలు, ఎగ్జిట్పోల్స్ ఫలితాల అంచనాలను తలకిందులు చేస్తూ కర్ణాటకలో బి.జె.పికి ఓటర్లు పట్టం కట్టారు.ఈ విజయంతో బి.జె.పి పార్టీ నేతల్లో మరియు కార్యకర్తలలో సరికొత్త ఉత్సాహం నెలకొంది.


తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







