ఓపెన్ ఏరియాస్లో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వర్క్ బ్యాన్
- May 27, 2019కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ (పిఎఎం), జూన్ 1 నుంచి ఆగస్ట్ 31 వరకు పని గంటలకు సంబంధించి మిడ్ డే బ్రేక్ విధానాన్ని అమలు చేయనున్నారు. అత్యంత తీవ్రంగా ఉష్ణోగ్రతలు మారుతున్న నేపథ్యంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపెన్ ఏరియాస్లో కార్మికులు పని చేయకుండా ఈ మిడ్ డే బ్రేక్ విధానాన్ని అమల్లోకి తెస్తున్నారు. యజమానులు మిడ్ డే బ్రేక్ని ఖచ్చితంగా అమలు చేయాలనీ, లేనిపక్షంలో వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..
- కాలిఫోర్నియా లాంగ్ బీచ్లో కాల్పుల కలకలం
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..