యూఏఈలో టీచర్ ఆత్మహత్య
- May 30, 2019
అజ్మన్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న భారతీయ మహిళ ఒకరు షార్జాలోని తన ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఆమె తన ఫొటోని తన ఫ్రెండ్కి మృతురాలు పంపించినట్లు పోలీసులు వెల్లడించారు. టీచర్ ఫ్రెండ్ నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు అక్కడికి వెళ్ళే సరికి ఆమె ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండగా, ఆమెను బతికించేందుకు రెస్క్యూ సిబ్బంది చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. టీచర్ మృతి విషయమై ఆమె ఫ్రెండ్ని పోలీసులు విచారిస్తున్నారు. మృతురాలు డివోర్సీ అనీ, తన మాజీ భర్తతో ఆమెకు విభేదాలున్నాయని అధికారులు చెప్పారు. వీరి పిల్లలు ఇండియాలో వున్నట్లు అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







